యూపి ఇంచార్జ్ ప్రియాంక గాంధి, పోలిటికల్ ఎంట్రి చేసినప్పటి నుండి ఆమే ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుండి పోటి చేస్తుందని ప్రచారం జరిగింది.దీంతో ప్రియాంక ఎక్కడనుండి పోటి చేస్తారనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ప్రధాని మోడి పై పోటిగా బరిలో నిలబడతారనే ప్రచారం జరిగింది. నామినేషన్లకు గడువు ముగుస్తుండడంతో ఈ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vmbQdW
Saturday, April 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment