2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు లో కొత్తపట్నం మండలం పూర్తిగా చేరింది. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఇక్కడ నుండి ఒక సారి గెలిచారు. ప్రకాశం పంతులు మరణం తరువాత స్వతంత్ర అభ్యర్ధిగా బివి లక్ష్మీనారాయణ రెండు సార్లు గెలుపొందా రు. కమ్యూనిస్టు యోధులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TYicdu
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఒంగోలు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
కోడికత్తి సినిమా స్క్రిప్టు కేంద్రానిదే..! దర్శకుడు మోదీ..!! లోకేష్ ఘాటు విమర్శలు..!!అమరావతి/ హైదరాబాద్ : ఏపి ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన … Read More
బావార్చీ హోటల్ సీజ్, దిద్దుబాటుతో తెరుచుకున్న హోటల్హైదరాబాద్: భాగ్యనగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో గల బావార్చీ హోటల్ను అధికారులు సోమవారం మధ్యాహ్నం సీజ్ చేశారు. ఆ తర్వాత హోటల్ యాజమాన్యం దిద్దుబాటు చర్… Read More
రూటుమార్చిన జనసేనాని: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, పోరాట యాత్రలకు బ్రేక్!అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాల్లో ఇటీవలి వరకు ఆయన జనసేన పోరాట యాత్ర పేరిట పర్యటించారు… Read More
రెండింట్లో ఏం జరిగినా వైసీపీదే గెలుపు!: పవన్ కళ్యాణ్ మీద జగన్ అంచనా ఏమంటే?అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్య పోటా పోటీ ఉండే అవకాశ… Read More
'అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్తో ఉత్తమ్ కుమ్మక్కు, భయపడి కౌగిలించుకునే రకం'హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఇంచార్జ్ కుంతియాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే… Read More
0 comments:
Post a Comment