దేశవ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తయ్యింది. మూడువిడతలకు సంబంధించిన ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక నాలుగో విడతలో మొత్తం 8 రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 71 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బిహార్-5, జార్ఖండ్-5, మధ్యప్రదేశ్-6, మహారాష్ట్ర-17, ఒడిశా-6, రాజస్థాన్-13, ఉత్తర్ ప్రదేశ్-13,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J1oZkx
లోక్సభ ఎన్నికలు 2019: బెంగాల్లో పోలింగ్ హింసాత్మకం,బాబుల్ సుప్రియో కారు ధ్వంసం
Related Posts:
యూపీఎస్సీలో కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కంబైన్డ్ మెడికల్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల… Read More
NHAIలో మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 73 మేనేజర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున… Read More
హిందువుల మనో భావాలను గాయపరిచారు..! కేసీఆర్, కేటీఆర్ పై బీజేపి తీవ్ర ఆరోపణ..!!హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ హిందువులను కించపరిచి, రెచ్చగొట్టి, హిందువుల మనోభావాలను గాయపరిచారని బీజేపీ… Read More
బాబు పై రిటైర్డ్ ఐఏయస్ ల ఆగ్రహం : అధికారులను అవమానిస్తారా: ఉపసంహరించుకోండి..!ఏపి ముఖ్యమంత్రి తాజాగా అధికారుల పై చేసిన వ్యాఖ్యల పై రిటైర్డ్ ఐఏయస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోవర… Read More
ఫలితాలపై మీడియా కథనాలను నమ్మొద్దు..! ఎప్పుడు వెళ్లడిస్తామో మీడియా ద్వారా చెప్తామన్న ఇంటర్ బోర్డ్..!!హైదరాబాద్ : ఇంటర్ ఫలితాలపై మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని, ఎప్పుడు ఫలితాలు ప్రకటిస్తామో మీడియా ద్వారా వెళ్లడిస్తామని ఇంటర్ మీడియట్ బోర్డ్ అదికార… Read More
0 comments:
Post a Comment