టీటీడీ బంగారం తరలింపు వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో 1381 కిలోల బంగారాన్ని అవసరమైన డాక్యుమెంట్లు లేకుండానే తరలించడం అనుమానాలు రేకెత్తించింది. ఈ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారం తరలింపు ప్రక్రియలో లోపాలు నిజమేనని ఏపీ సీఎస్ అంగీకరించడంపై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UzKIm0
1381 కిలోల బంగారం విషయంలో టీటీడీ వైఖరిపై మీ కామెంట్ చెప్పండి
Related Posts:
కరోనాపై పోరులో మోదీ కొత్త ఐడియా.. కేంద్రం రూల్స్ను పక్కనపెడుతూ.. ఇకపై వాళ్లు జనంలోకి..చైనాలో వైరస్ విజృంభణ మొదలైనప్పటి నుంచీ ప్రపంచ మంతటా ‘కరోనా'నే హాట్ టాపిక్ గా కొనసాగుతున్నది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ లో లాక్ డౌన్ ప్రకటనకు ముంద… Read More
జగన్ సర్కార్ ముందుజాగ్రత్త: యడ్డీకి ఫోన్..కర్ణాటక సరిహద్దుల్లో ఐసొలేషన్: ఐఎఎస్లకు బాధ్యతలు.. !చిత్తూరు: భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తోన్న నేపథ్యంలో.. పొరుగు రాష్ట్రాల… Read More
జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం: ఇక ఇంటి వద్దకే: మొబైల్ రైతుబజార్లు: పరిమళ్ నత్వానీ .. !శ్రీకాకుళం: భయానక కరోనా వైరస్ను నియంత్రించడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎవరూ గుమ్మం దాటి బయటికి అడు… Read More
ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం: ఈ-అడ్మిషన్స్ ద్వారా విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్స్అమరావతి: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సందర్భంగా విద్యావ… Read More
లాక్డౌన్ ఎఫెక్ట్: సొంతూరుకు వెళ్లాలని .. 200 కిలోమీటర్లు నడిచి మృతి చెందిన వ్యక్తిన్యూఢిల్లీ: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశమంతా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. అయితే లాక్డౌన్తో పలు పరిశ్రమలు మూతపడటంతో అక్కడి కార్మికులకు ఏం… Read More
0 comments:
Post a Comment