Wednesday, April 10, 2019

ఓట్ల పండుగకు ఆర్టీసీ కసరత్తు.. 1300 స్పెషల్ బస్సులు

హైదరాబాద్ : ఎన్నికల కోసం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఓటర్లు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు ఏపీకి కూడా స్పెషల్ బస్సులు సిద్ధం చేశారు అధికారులు. 1300 ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేస్తున్న ఆర్టీసీ.. మంగళవారం (09.04.2019) నుంచి 300 బస్సులను ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు నగరంలోని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VE0DkE

Related Posts:

0 comments:

Post a Comment