ఏపీ ఎన్నికల్లో వేలు పెడతామని చెప్పిన కేసీఆర్ జగన్ కు వెయ్యి కోట్లు ఇచ్చి టీడీపీని ఓడించాలని పయత్నం చేశారని టీడీపీ ఆరోపణలు గుప్పించింది. చంద్రబాబు సభల్లో కూడా ఈ విషయం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.1000 కోట్లు పంపారంటూ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZiVkct
జగన్ కు కేసీఆర్ ఇచ్చింది 1000 కోట్లు కాదట .. ఎంతిచ్చారో లెక్క చెప్పిన నేత
Related Posts:
ప్రాణాలు తీస్తున్నాయి.. కాపురాలు కూల్చుతున్నాయి.. ఆన్లైన్ గేమ్స్ చెలగాటం..!చెన్నై : ఆన్లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. ఆడుకుందాం.. రా అంటూ ఊరిస్తూ జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో కాపురాలు కూల్చుతున్నాయ… Read More
రిజల్ట్స్ డే.. ఆర్డీటీ స్టేడియంలోని 9వ నంబర్ గదిలో బాలయ్య బస .. ఎందుకంటేఏపీ ఎన్నికల సమయంలో తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన బాలకృష్ణ కోపం వస్తే తిట్ల దండకం కురిపించాడు. బాలయ్య ఏది చేసినా ఆయనకంటూ ఓ స్టైల్ ఉంటుంది . అలాంటి బా… Read More
కోట్ల అనుచరుడి దారుణహత్య: కౌంటింగ్కు ముందురోజు ఘటన: ఫైనాన్స్ లావాదేవీలే కారణమా?కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శేఖర్ రెడ్డి అనే ఫైనాన్స్ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బైక్ప… Read More
ఉగ్ర కదలికలు: నెల్లూరు తీరంలో శ్రీలంక బోటు .... షార్,కృష్ణపట్నం పోర్టులకు హై అలర్ట్శ్రీలంకలో నెలరోజుల క్రితం జరిగిన ఆత్మాహుతి దాడులు మరువక ముందే ఏపీలోని నెల్లూరు తీరప్రాంతానికి శ్రీలంక బోటు కొట్టుకువచ్చిన ఘటన కలకలం రేపుతోంది. నెల్లూర… Read More
పవన్కు అంత సినిమాలేదంటున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మీ కామెంట్ ఏంటి?ఏపీ ఎన్నికల ఫలితాల్లో పవన్ కల్యాణ్ ప్రభావం అంతగా ఉండదని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తేల్చేశాయి. పలు జాతీయ సర్వే సంస్థలు వెల్లడించిన గణాంకాలు ఆ పార్టీ ఆశలపై న… Read More
0 comments:
Post a Comment