తెలంగాణలో నేటి నుంచి ఎండలు దంచికొట్టనున్నాయి . పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక సమీపంలోని కుమరీన్ ప్రాంతం నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉండడంతో ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గినప్పటికీ సోమవారం నుంచి ఎండ వేడి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎండలు మరింత తీవ్రంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NFUC3D
నేటి నుండి దంచికొట్టనున్న ఎండలు .. ఆస్పత్రుల్లో వడదెబ్బ విభాగ ఏర్పాటు
Related Posts:
‘హీరా బెన్’ జీ మీరైనా మీ కొడుక్కి చెప్పండి: ప్రధాని మోడీ తల్లికి ఓ రైతు లేఖన్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన కొనసాగున్న క్రమంలో ఓ రైతు ఆ చట్టాల రద్దు కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీక… Read More
పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్: ఉద్యోగస్తులు సహకరిస్తారా..? వాట్ నెక్ట్స్..?అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో జగన్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్త… Read More
టీఆర్ఎస్ లో రసమయి వ్యాఖ్యల దుమారం ..తానో లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నానంటూ అసమ్మతి రాగం!!టిఆర్ఎస్ పార్టీలో రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి. ఇటీవల స్థానిక సమస్యలను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఓ యువకుడిని అసభ్య ప… Read More
నిమ్మగడ్డతో పోరులో జగన్ వైఫల్యానికి కారణమిదే -తర్వాత స్టెప్ ఇదైతేనే సేఫ్: ఎంపీ రఘురామఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఏడాదిగా కొనసాగిన పంచాయితీ ఎన్నికల వివాదానికి ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. దీనిపై నర్సాపురం … Read More
మదనపల్లె హత్యలు: కన్న కూతుళ్లను తల్లితండ్రులే చంపిన కేసులో కీలక ఆధారాలుచిత్తూరు జిల్లా మదనపల్లెలో సొంత కుమార్తెలను హత్య చేసిన ఘటనలో తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రాల పేరుతో కూతుళ్లను తల్లితండ్రులే హత… Read More
0 comments:
Post a Comment