న్యూఢిల్లీః జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపుర వద్ద కిందటి నెల 14వ తేదీన చోటు చేసుకున్న జైషె మహమ్మద్ ఉగ్రవాద దాడులు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ సహా కొన్ని రాజకీయ పార్టీలు సందేహాలు లేవనెత్తాయి. దేశంలో ఎన్నికలకు ముందే ఇలాంటి దాడులు గానీ, పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం గానీ ఎందుకు ఏర్పడుతుందంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uv9qEG
ఉపాధి అవకాశాలా? ఉగ్రవాద సమస్యాః ఎన్నికల్లో పెను ప్రభావం చూపే అంశాలివే..
Related Posts:
అమరావతి పేరెత్తకుండా...పర్యవరణం పై జగన్ కీలక వ్యాఖ్యలు : అందరూ కలిసి రావాలి...!!రాజధాని మీద రగడ సాగుతున్నా..ముఖ్యమంత్రి అమరావతి గురించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా జగన్ మాత్రం నోరు విప్పటం లేదు. రెండు రోజులు క్రితం రాజధాని… Read More
సుబ్రమణ్యస్వామి సంచలనం : 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు గుడ్ బై చెప్పాలని కామెంట్ ...న్యూఢిల్లీ : స్వపక్షంలో విపక్షంలా మెలిగే బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాంకుల విలీనం, స్ధూల దేశీయోత్పత్తి తగ్గిన తర్వా… Read More
కశ్మీర్ అంశంపై చర్యలు తీసుకోకుంటే ఇక యుద్ధమే శరణ్యం: ఇమ్రాన్ ఖాన్ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రోజురోజుకూ బాధ్యాతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కశ్మీర్పై చర్యలు తీసు… Read More
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) తగ్గిందంటే ఎవరిపై అధిక ప్రభావం చూపుతుంది..?న్యూఢిల్లీ: ఓ వైపు దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే దిశగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆర్బీఐ స్థూల దేశీయ ఉత్పత్తి 5శాతానికి పడిపోయిందని … Read More
కృష్ణా , గోదావరుల అనుసంధానం .. టీఆర్ఎస్ , వైసీపీ సొంత వ్యవహారం కాదన్న సీపీఐఏపిలో వైసిపి పాలనపై సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని విషయంలో సందిగ్ధత నెలకొని నేపథ్యంలో వైయస్ జగన్ దీనిపై… Read More
0 comments:
Post a Comment