Thursday, March 14, 2019

సత్తా చాటుకున్న మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ ప్రధానికి చెక్, మైసూరు నో, సిట్టింగ్ సీటుకు ఓకే !

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య మరోసారి నిరూపించుకున్నారు. తన అనుచరుడు, సొంత జిల్లాలో తన మాటే నెగ్గాలని భావించిన సిద్దరామయ్య చివరికి ఆ మాటను నిలబెట్టుకున్నారు. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్.డీ. దేవేగౌడ మొండిపట్టుకు చివరికి సిద్దరామయ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HjC74M

0 comments:

Post a Comment