Sunday, March 17, 2019

పవన్‌కు జగన్ షాక్...జనసేన ప్రకటించిన అభ్యర్థి వైసీపీలోకి..

హైదరాబాదు: జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్‌కు తొలిషాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనుబాబు శనివారం లోటస్‌పాండ్‌లో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్‌పై అసంతృప్తితోనే గేదెల శ్రీనుబాబు వైసీపీ గూటికి చేరినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TSSY42

Related Posts:

0 comments:

Post a Comment