శ్రీకాకుళంః కొద్దిరోజుల కిందటే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి కీలక పదవి దక్కింది. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలను ఆమెకు అప్పగించారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. యూపీఏ 2 ప్రభుత్వంలో కృపారాణి కేంద్రమంత్రిగా పనిచేశారు. 2009లో లోక్ సభ ఎన్నికల్లో ఆమె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TAAjd9
Friday, March 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment