అమరావతిః ఒక్కరోజు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే..కొన్ని గంటల వ్యవధిలో తెలుగుదేశం కొన్ని చేదు సంఘటనలను చవి చూసింది. ఎన్నికల ముంగిట్లో, పోలింగ్ గడువు సమీపించిన ప్రస్తుత తరుణంలో ఈ ఘటనలు చోటు చేసుకోవడాన్ని తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దుశ్శకునంగా భావిస్తున్నారు. దీని ఆధారంగా- ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది విశ్లేషించుకుంటున్నారు. ఆ ఘటనలే- ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UYsyLE
పోలింగ్ ముంగిట్లో టీడీపీకి దెబ్బమీద దెబ్బ! దుశ్శకునంగా భావిస్తున్న పార్టీ శ్రేణులు
Related Posts:
ఏ కులం వాళ్లు ఎంత భూమిచ్చారు? రాజధాని రైతుల కులం డేటా వెల్లడించే దమ్ముందా? సోమిరెడ్డి సవాల్రాష్ట్రానికి సరిగ్గా సెంటర్ పాయింట్ లో ఉంది కాబట్టే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని రాజధాని చేశారని, అంతేతప్ప ఇందులో పక్షపాతంగానీ, స్వార్థంగానీ… Read More
Pawan Kalyan: త్రిశంకు స్వర్గంలా విశాఖ: ఉత్తరాంధ్ర, సీమవాసులూ స్వాగతించట్లేదు: పవన్ కల్యాణ్అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో నిరసన ప్రద… Read More
చంద్రబాబు కుట్ర..? చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించిన అంబటి రాంబాబు..గుంటూరు జిల్లా చినకాకానిలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై జరిగిన దాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడి ఘటనపై ఆ పార్టీ ఎమ్… Read More
రాజధాని తరలింపుపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సమావేశం: రైతుల కంటే తమకే ఇబ్బంది అంటూఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుపై ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక పక్క రాజధాని రైతుల ఆందోళన ఉధృతం అవుతుంటే మరోపక్క సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది… Read More
డెత్ వారెంట్: జనవరి 22.. ఉదయం 7 గంటలకు: తీహార్ జైలులో నిర్భయ కామాంధులకు ఉరి..!న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషులుగా గుర్తించిన నలుగురు కామాంధులకు ఈ నె… Read More
0 comments:
Post a Comment