Wednesday, March 27, 2019

నిఘా డిజిని బ‌దిలీకి అధికారం లేదు: ఎన్నిక‌ల సంఘం పై హైకోర్టుకు : ఏపి ప్ర‌భుత్వ నిర్ణ‌యం..!

ఏపిలో ముగ్గురు ఐపియ‌స్ అధికారుల పై వేటు వేస్తూ ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యం పై న్యాయ పోరాటానికి ఏపి ప్ర‌భుత్వం స‌మాయ‌త్తం అవుతోంది. వైసిపి ఇచ్చిన ఫిర్యాదుల పై విచార‌ణ లేకుండా..ఏపి ప్ర‌భుత్వ నివేదిక కోర‌కుండా నేరుగా ఎలా చ‌ర్య‌లు తీసుకుంటార‌ని టిడిపి నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అస‌లు ఇంట‌లిజెన్స్ డిజికి ఎన్నిక‌ల విధుల‌తో సంబంధం ఉండ‌ద‌ని..ఆయ‌న పై చ‌ర్య‌లు ఏంట‌ని టిడిపి నేత‌లు వాదిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UcBcc9

0 comments:

Post a Comment