ఏపిలో ముగ్గురు ఐపియస్ అధికారుల పై వేటు వేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పై న్యాయ పోరాటానికి ఏపి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. వైసిపి ఇచ్చిన ఫిర్యాదుల పై విచారణ లేకుండా..ఏపి ప్రభుత్వ నివేదిక కోరకుండా నేరుగా ఎలా చర్యలు తీసుకుంటారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఇంటలిజెన్స్ డిజికి ఎన్నికల విధులతో సంబంధం ఉండదని..ఆయన పై చర్యలు ఏంటని టిడిపి నేతలు వాదిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UcBcc9
నిఘా డిజిని బదిలీకి అధికారం లేదు: ఎన్నికల సంఘం పై హైకోర్టుకు : ఏపి ప్రభుత్వ నిర్ణయం..!
Related Posts:
పవన్ సినిమాపై ప్రకటన చేసిన బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ ... మరి జనసేన పరిస్థితేంటి ?జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నారన్న చర్చ గత కొంతకాలంగా సాగుతుంది. అయితే అధికారికంగా ఆయన సినిమా చెయ్యబోతున్నారన… Read More
పవన్ లాంగ్ మార్చ్ లో టీడీపీ నేతలు: ముగ్గురిని ఎంపిక చేసిన చంద్రబాబు: ఉత్తరాంధ్ర నేతలకు బాధ్యతలు..!ఏపీలో ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనసేన అధినేత పవన్ లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖలో జరిగే … Read More
తెలుగుతల్లి విగ్రహం నుంచి జనసేన లాంగ్ మార్చ్: ఆత్మహత్యలపై పవన్ కళ్యాణ్ ట్వీట్అమరావతి: భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ మద్దిలపాలెం జంక్షన్ వద్ద గల… Read More
సభకు కమ్యూనిస్టులు ఎందుకు రావడం లేదు : కన్నబాబువిశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్మార్చ్పై మంత్రి కన్నబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన సభకు కమ్యునిస్టులు ఎందుకు వెళ్లడం లేదో సమీక్… Read More
కుళ్ళిన చికెన్ తో బిర్యానీ .. ఆ బావర్చి హోటల్ కు 20 వేలు జరిమానాహోటళ్లలో ఘుమఘుమలాడే బిర్యాని తింటున్నాం అని తెగ సంబర పడుతున్నారా? కానీ మీరు తినే ఆహార పదార్థాల నాణ్యత గురించి ఎప్పుడైనా ఆలోచించారా ? అస్సలు ఆలోచించి ఉ… Read More
0 comments:
Post a Comment