Saturday, March 30, 2019

లంచం ఇవ్వొద్దు.. నెలన్నర ఓపిక పట్టండి.. రైతుల బాధలు తీరుస్తా : కేసీఆర్

నల్గొండ : ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇవ్వాల్సిన పని లేదన్నారు సీఎం కేసీఆర్. నెలన్నర రోజులు ఓపిక పడితే రైతుల బాధలు తీర్చే బాధ్యతను తానే తీసుకుంటానన్నారు. మిర్యాలగూడలో జరిగిన నల్గొండ లోక్‌సభ సెగ్మెంట్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రేపట్నుంచి ఎవరికీ రూపాయి కూడా లంచం ఇవ్వొద్దని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లాకు చెందిన యువరైతుతో ఫోన్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TKcZ90

Related Posts:

0 comments:

Post a Comment