హైదరాబాద్ : నాగోల్, ఉప్పల్,ఎల్బీ నగర్ రూట్లలో వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న మెట్రో ఇక హైటెక్ సిటీ రూట్ లో పరుగులు పెట్టనుంది. దీంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. మెట్రో రైలు ఈ నెల 20న హైటెక్ సిటీకి పరుగులు పెట్టనుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హైటెక్ సిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Flvmgl
Tuesday, March 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment