ఏపి ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘంగా మారిన ఇంటలిజెన్స్ డిజి ఏబి వెంకటేశ్వర రావు వ్యవహారం పై ఈ రోజు ఏపి హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే ఏపి ప్రభుత్వం..ఎన్నికల సంఘం తరపున న్యాయవాదులు తమ వాద నలు వినిపించారు. ఈ కేసులో వైసిపి తరపు న్యాయవాది ఇంప్లీడ్ అయ్యారు. ఇక, ఇప్పుడు హైకోర్టు ఇచ్చే తీర్పు పై ఆసక్తి నెలకొని ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JK7tDs
నేడే కీలక తీర్పు : ఏబి వెంకటేశ్వర రావు బదిలీ వ్యవహారం : ఇసి..ఏపి కి ప్రతిష్ఠాత్మకం...!
Related Posts:
ఇంటర్పోల్ అదుపులోకి సీఎం జగన్ త్వరలోనే: బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలుహైదరాబాద్: ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల పలువ… Read More
ఉండవల్లి అరుణ్ చెప్పింది నిజం.. అందుకే నా ఫ్యాన్స్ జనసేనకు ఓటేయలేదు: పవన్ కల్యాణ్‘‘ఒక రోగి బాగుపడాలని డాక్టర్ ఎలా కోరుకుంటాడో... అనేక రుత్మతలున్న ఈ సమాజాం మెరుగుపడాలని నేను కూడా కోరుకుంటాను. బేసిగ్గా కీడెంచి మేలెంచేవాణ్ని కాబట్టి..… Read More
ఎన్డీఏలో కలుస్తామని చెప్పలేం, ఓ వర్గం మీడియా వక్రీకరించింది: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని టీడీపీ ప్రభుత్వం దోచుకుందని ఆరోపించా… Read More
నో పర్మిషన్: అమిత్ షాను కలిసేందుకు షహీన్బాగ్ ఆందోళనకారులకు అనుమతి నిరాకరణ..పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి సందేహాలుంటే తనను కలువాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల తెలిపారు. దీంతో షహీన్బాగ్ నుంచి వేలాది మందిని అమిత్ షాను క… Read More
సెర్బియా రిమాండ్లో నిమ్మగడ్డ! జగన్ ఢిల్లీ పరుగులు అందుకే, విజయసాయి కబ్జాలో రూ. 300 కోట్ల ఆశ్రమం’అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ… Read More
0 comments:
Post a Comment