అమరావతి: విశాఖలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ తనపై విమర్శలు చేయడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఆయన ప్రధానిపై దుమ్మెత్తిపోశారు. దేశభక్తి గురించి తమకు చెప్పాల్సిన పని లేదన్నారు. ఓ వైపు అభినందన్ పాక్ నుంచి మాతృదేశానికి వస్తుంటే ప్రధాని మోడీ ఇక్కడకు (విశాఖ) వచ్చారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోడీ మోసం చేశారన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uc7ssU
పాక్ నుంచి అభినందన్ వస్తే విశాఖ వస్తావా, కనిపిస్తే కొడతావేమో: మోడీపై చంద్రబాబు
Related Posts:
Aunty love story: ఆంటీ పక్కనే ఉద్యోగం, దైవదర్శనం, బీచ్ లో పాటతో పైలోకాలకు, పోతేపోని !చెన్నై/ శివకాశి/ విరూద్ నగర్: ఆంటీ. అంకుల్ విరహంతో చాలా కాలం ఎంజాయ్ చేశారు. ఈ పెద్దోళ్లు ఉన్నారే, మా ప్రేమను అర్థం చేసుకోరు అంటూ సినిమా డైలాగులు చెప్ప… Read More
పేదలకు ఇళ్లు ఇస్తే చంద్రబాబుకి నష్టం ఏమిటి ? వల్లభనేని వంశీ సూటి ప్రశ్నటిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ధ్వజమెత్తారు. ఏపీలో వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ లో భాగంగా రెండవ రోజు ఇళ్ళ ప… Read More
ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు... లేటెస్ట్ అప్డేట్ ఇదే...ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు వందల లోపే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ర… Read More
మహిళా సాధికారత లేకుండా దేశం పురోగతి చెందదు.. : సీఎం నవీన్ పట్నాయక్మహిళా సాధికారతే దేశ సాధికారత అని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. మహిళా సాధికారత లేకుండా ఏ ఇల్లు,సమాజం,దేశం ముందుకు సాగలేవన్నారు. మహిళా … Read More
జగన్ సర్కారుకు రాకియా దెబ్బ- కేంద్రం ఒత్తిళ్లు- వాటా కొనుగోలుతో బయటపడే యత్నంవిశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల కోసం గతంలో యూఏకీకి చెందిన రాకియా సంస్ధతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో ఎదురవుతున్న సమస్యలను తప్పించుకునేందుక… Read More
0 comments:
Post a Comment