Saturday, March 23, 2019

ఆరేళ్ళ బాలికఫై అమానుషం .. రేప్ చేసి గొంతులో ఇనుప రాడ్ గుచ్చి చంపేసిన రాక్షసుడు

భాగ్య నగరం నడిబొడ్డున దారుణం జరిగింది. హోలీ ఆడుకునేందుకు రంగులను ఇప్పిస్తానని ఆరేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన భాగ్య నగర వాసులను ఉలికిపాటుకు గురిచేసింది. సికింద్రాబాదులోని అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ సంఘటనపై విచారణ చేసిన పోలీసులకు ఘాతుకానికి పాల్పడిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HNP0mY

Related Posts:

0 comments:

Post a Comment