Sunday, March 24, 2019

కేఏ పాల్ నామినేషన్లో ట్విస్ట్.. అవి లేకుండానే దాఖలు..!

నరసాపురం : ప్రజా శాంతి పార్టీ అధినేత కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ నామినేషన్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ సెగ్మెంట్ నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆస్తులు, అప్పులు, కేసులకు సంబంధించి వివరాలు వెల్లడించాల్సిన అఫిడవిట్‌ ను నామినేషన్ పత్రాలతో జత చేయలేదని తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CAIjB4

Related Posts:

0 comments:

Post a Comment