మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కాకతీయులు పాలించిన ఓరుగల్లు ఖిల్లాలో శైవం పరిఢవిల్లింది. కాకతీయ రాజులు ముఖ్యంగా శివారాధకులు . ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకతీయుల కాలంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రాల నిర్మాణం జరిగింది. కాకతీయ రాజులు ఏక, ద్వి, త్రికూట మరియు పంచకూట ఆలయాలను నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక వేయి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GYNleu
శైవ క్షేత్రాల ఖిల్లా .. ఓరుగల్లు జిల్లా .. మహాశివరాత్రి వేడుకలతో సర్వం శివోహం
Related Posts:
జనసేన కోసం పీకే టీమ్ ? పార్టీ భవిష్యత్తు, పవన్ పై సర్వే- త్వరలో భవిష్యత్ ప్రణాళిక..ఏపీలో గతేడాది వైసీపీ సాధించిన విజయం ఇక్కడి రాజకీయ పార్టీలన్నింటికీ ఎన్నో పాఠాలు నేర్పింది. ఇందులో ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల్లో కేవలం ప్రజల వద్దకు వెళ… Read More
నాలుక అదుపులో పెట్టుకో... నీ విలువ అప్పుడే దిగజారిపోయింది... మాజీ ఎంపీకి మంత్రి వార్నింగ్...'వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఓ పథకం ప్రకారం దళితులపై దాడులు చేస్తున్నారు. అసలు దళిత ప్రజాప్రతినిధులకు సిగ్గు ఉందా?' అంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన వ్యాఖ… Read More
జగన్ తీరు పెద్ద జోక్..నిమ్మగడ్డను కూర్చోనిద్దాం..సహజీవనానికి బెడ్లు చాలవు..సాయిరెడ్డి వల్లే: రఘురామరాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తర్వాత.. జగన్ సర్కారు… Read More
రాజ్భవన్కు తాకిన రాజకీయ సంక్షోభం: ఎమ్మెల్యేలతో ముట్టడి: అసెంబ్లీ భేటీ కోసం పట్టు..నినాదాలుజైపూర్: రాజస్థాన్లో చెలరేగిన రాజకీయ సంక్షోభం సెగ.. రాజ్భవన్కు తాకింది. సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ ముఖ్యమ… Read More
ఏపీలో కరోనా కేసుల మోత: ఇండియా రికార్డుల్లో ముందువరుసలో, ఆ 3 జిల్లాల్లో అత్యధికంన్యూఢిల్లీ/అమరావతి: భారతదేశంలో ఒక్కరోజులో దాదాపు 50వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న కేసులే కారణమ… Read More
0 comments:
Post a Comment