మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కాకతీయులు పాలించిన ఓరుగల్లు ఖిల్లాలో శైవం పరిఢవిల్లింది. కాకతీయ రాజులు ముఖ్యంగా శివారాధకులు . ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకతీయుల కాలంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రాల నిర్మాణం జరిగింది. కాకతీయ రాజులు ఏక, ద్వి, త్రికూట మరియు పంచకూట ఆలయాలను నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక వేయి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GYNleu
శైవ క్షేత్రాల ఖిల్లా .. ఓరుగల్లు జిల్లా .. మహాశివరాత్రి వేడుకలతో సర్వం శివోహం
Related Posts:
బరితెగింపు: దళిత కుటుంబంపై 20 మంది యువకుల దాడి, అట్రాసిటీ కేసు నమోదుకుల వివక్ష ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తూనే ఉంది. ఇతర వర్గాల చేత బలహీనవర్గాల వారు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఏపీలో జరిగిన ఘటన కలకలం రేపింది. ఓ దళ… Read More
ఛలో అమలాపురం.. అనుమతి లేదు.. మత విద్వేషాలు రగిలిస్తే సహించం : ఏలూరు రేంజ్ డీఐజీ వార్నింగ్హిందూ ఆలయాలపై దాడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆందోళనకు దిగింది. హిందూ వాదులను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఈ రోజు ఛ… Read More
కృష్ణానదిపై మరో రెండు బ్యారేజీలకు గ్రీన్ సిగ్నల్ .. తొలిదశ పరిపాలన ఉత్తర్వులనిచ్చిన ఏపీ సర్కార్ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ… Read More
జగన్ సర్కారుపై అమిత్కు బీజేపీ ఎంపీల ఫిర్యాదు- దేవాలయ ఘటనలపై జోక్యానికి వినతి..ఏపీ దేవాలయాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పలు ఘటనలపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. తాజాగా అనారోగ్యం నుంచ… Read More
సీఆర్పీసీ 30: పోలీసుల గుప్పిట్లో కోనసీమ..ఉద్రిక్తత: అడుగడుగునా: పోలీసుల అదుపులో కమలనాథులుకాకినాడ: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్ధం కావడానికి ని… Read More
0 comments:
Post a Comment