పాకిస్తాన్కు పట్టుబడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం రాత్రి 9:15 గంటలకు భారత భూభాగంపై అడుగుపెట్టారు. భారత్తో తాము శాంతి కోరుకుంటున్నామని చెప్పేందుకే అభినందన్ను అప్పగిస్తున్నట్లు తెలిపింది. అయితే అభినందన్ను ముందు అదుపులోకి తీసుకున్న సమయంలో ఆయన దగ్గరనుంచి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పాక్ ఆర్మీ అధికారులు. ఇక అభినందన్ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TsasEe
అభినందన్కు పాక్ కేటాయించిన నెంబరు ఇదే.. ఈ వస్తువులతోనే భారత్కు వింగ్ కమాండర్
Related Posts:
Wife: పెళ్లైన 8 నెలలకే బిడ్డ, పెళ్లికి ముందే నీకు?, ఎవడి బిడ్డకో నేను తండ్రా ?, గొంతుకోసి !చెన్నై/కడలూరు/కుప్పం: యువతి, యువకుడికి 8 నెలల క్రితం పెళ్లి జరిగింది. భార్యతో భర్త చాలా సంతోషంగా కాపురం చేశారు. భార్య గర్బవతి అయ్యిందని తెలుసుకున్న భర… Read More
సుప్రీంకోర్టులో కరోనా కలకలం: సగం మంది ఉద్యోగులు ఇన్ఫెక్టెడ్: కేసుల విచారణ మాటేంటీ?న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం చెేలరేగింది. పలువురు సుప్రీంకోర్టు ఉద్యోగులకు కరోనా వైరస్ బారిన పడ్డారు. సగం మందికి పైగా ఉద్యోగులక… Read More
Ugadi 2021: చంద్రుడు పౌర్ణమి వేళ చిత్త నక్షత్ర మిళితమే చైత్ర మాసండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కర్ణాటక: 'మే'లో పీక్స్కి కరోనా... ఒక్క బెంగళూరులోనే రోజుకు 18వేల కేసులు నమోదయ్యే ఛాన్స్కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కర్ణాటకలో మే మొదటివారానికి కేసుల సంఖ్య పీక్స్కి చేరే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె.సుధాకర్ వెల్లడించారు. ఈ మ… Read More
ఏపీలో కరోనా పాజిటివ్ వచ్చినా పకోడీలు వేసి వస్తానన్న బాధితుడు ... వైద్య సిబ్బంది షాక్ !!దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెత్త… Read More
0 comments:
Post a Comment