హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఒంటికాలిపై లేచారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హునుమంతరావు. రాష్ట్ర సమస్యలు పట్టని కేసీఆర్ .. దేశంలో నెలకొన్న ప్రాబ్లమ్స్ పరిష్కరిస్తారని దుయ్యబట్టారు. పనిలోపనగా రాష్ట్ర కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందని వారిని ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FnalSB
కాశ్మీర్ బాధ్యత కేసీఆర్ కు ఇవ్వండి ! ఆయన పరిష్కరిస్తారట.. మోడీకి లేఖ రాస్తానంటున్న కాంగ్రెస్ సీనియర్
Related Posts:
చంద్రబాబు మరో నిర్ణయానికి జగన్ ఎసరు.. ఉద్యోగుల రిటైర్మెంట్ పై కీలక నిర్ణయం ? త్వరలో ఉత్తర్వులు..గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా చంద్రబాబు తీసుకున్న పలు నిర్ణయాలకు చెక్ పెడుతున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యో… Read More
ఒక్క రూపాయితో కరోనామందు.. అల్లావుద్దీన్ అద్భుతదీపం చిట్కా ..సోషల్ మీడియాలో వైరల్ .. నిజమెంత ?ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు షాక్ అంటూ ఒక రూపాయితో కరోనాకు మందు కనుగొన్నారు ,ఇది అల్లావుద్దీన్ అద్భుతదీపం చిట్కా అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్… Read More
ఒకే చెట్టుకు ముగ్గురి మృతదేహాలు.. సోదరుడే హంతకుడు... బయటపడ్డ షాకింగ్ నిజాలు..ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో పారిపోయిందన్న కారణంతో తోడబుట్టిన సోదరుడే తన చెల్లెల్ని హతమార్చాడు. ఆమెనే కాదు,ఆ… Read More
కరోనా కష్టకాలంలో కూడా ఆ పథకం కింద 8.8 కోట్ల మందికి ఆరోగ్యసేవలు: కేంద్రంకోవిడ్-19 సేవలతో పాటు ఇతర సేవలను కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కిందకు చేర్చి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించామని కేంద్రం తెలిపింది. 41వేల ఆయుష్మాన్ భారత్ … Read More
ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభించిన మోడీ: భారత్ ఆదర్శమని యూఎన్ ప్రశంసభోపాల్: సౌర విద్యుత్ అనేది శుద్ధమైనది.. శ్రేష్టమైనది.. భద్రమైనదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లోని రేవాలో ఏర్పాటు చేసిన ఆసియాలోన… Read More
0 comments:
Post a Comment