Sunday, March 3, 2019

వైసీపీకి ఇన్ని సీట్లంటున్నారు కానీ, జగన్ సీఎం కావొద్దు, తొక్కేస్తాం: బీజేపీకి పవన్ కళ్యాణ్ హెచ్చరిక

చిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం తన చిత్తూరు సభలో టీడీపీ, వైసీపీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు. తమది ఇతర పార్టీల్లా మోసం చేసే మేనిఫెస్టో కాదని, అమలుచేసే మేనిఫెస్టో అన్నారు. మతం, కులం పేరుతో రాజకీయాలు చేయడం తనకు నచ్చదని చెప్పారు. దేశభక్తి ఒక్క బీజేపీ సొత్తు కాదన్నారు. తన దేశభక్తి తెలియాలంటే ప్రధాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TrRz4n

Related Posts:

0 comments:

Post a Comment