అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. ప్రత్యేకించి- వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని టార్గెట్ గా చేసుకుని విమర్శలు సంధించారు. అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై పెద్దగా విమర్శలు చేయకుండా.. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ సీపీని లక్ష్యంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TUJhD3
విజయసాయి రెడ్డీ! తాట తీసి కూర్చోబెడతా: పులివెందుల వేషాలు సాగనివ్వను: ఆ మూడు ఫైళ్లపై సంతకాలు: పవన్
Related Posts:
అరకు కొత్త ఎంపీ గిరిజన బిడ్డ గొడ్డేటి మాధవి సరికొత్త రికార్డు ఇదే..!అరకు.... ఈ లోక్సభ స్థానంపై ఇప్పుడు దేశం దృష్టి సారించింది. ఎందుకంటే ఇక్కడి నుంచి వైసీపీ తరపున పోటీ చేసి అంఖండ మెజార్టీతో గెలిచిన గొడ్డేటి మాధవి లోక్… Read More
నేడు ఏపిలో అత్యధిక ఉష్ణోగ్రతలు..! రోహిణి ప్రభావంతో బెంబేలెత్తుతున్న జనం..!!అమరావతి/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ రోజు అత్యధికంగా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) తెలిపి… Read More
తమ్ముడు కంటే అన్నయ్య బెటర్: 120 స్థానాల్లో డిపాజిట్లు లాస్: పవన్కు ఊహించని దెబ్బ..!ప్రజారాజ్యం కంటే జనసేన ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఎన్నికల ప్రచార సమయంలో విశ్లేషకుల అంచనా. తమ అధినేత పవన్ కింగ్ అవుతారు లేదా కింగ్ మేకర్ ఖ… Read More
సూరత్ ప్రమాదానికి కారణమెవరు ? ఎవరి నిర్లక్ష్యం 20 మంది విద్యార్థులను బలితీసుకుంది ?సూరత్ : సూరత్ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాద మృతుల సంఖ్య పెరుగుతుంది. 20 మంది విద్యార్థులు చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మృతులంతా టీనేజ… Read More
జగన్ ఏకగ్రీవ ఎన్నిక..ఇలా జరిగింది : ఇక ప్రమాణ స్వీకారమే మిగిలింది: నాడు తండ్రి..నేడు తనయుడవైసీపీ శాసనసభా పక్షనేతగా జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సరిగ్గా ఉదయం 10.31 గంటలకు జగన్ను ఏకగ్రీవంగ… Read More
0 comments:
Post a Comment