చెన్నై/హైదరాబాద్ : చెన్నై అపోలో ఆసుపత్రి పై జయ మృతిపై విచారణ చేపడుతున్న ఆర్ముగస్వామి కమీషన్ మండిపడింది. జయలలిత మృతిపై తుది నివేదికను అడ్డుకొనేందుకు అపోలో ఆస్పత్రి పిటీషన్ దాఖలు చేసిందని ఆర్ముగస్వామి కమిషన్ మద్రాసు హైకోర్టుకు తెలియజేసింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్సలు పొందుతు 2016 డిసెంబరు 5వ తేది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EXl4CT
జయ మృతిపై తుది నివేదిక ఇవ్వడానికి అపోలో నాటకాలు..! హైకోర్టుకు తెలిపిన ఆర్ముగస్వామి కమిషన్..!!
Related Posts:
‘వాయిదా కాదు.. రద్దు చేయాలి.. ఉద్యమం అప్పుడే అయిపోలేదు’.. వ్యవసాయ చట్టాలపై రైతు నాయకులుకొత్త వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నరపాటు నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. బుధవారం విజ్ఞాన్ భవనలో రైతులకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన … Read More
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. 7 తీవ్రతతో ప్రకంపనాలు... జనం భయాందోళనఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. ద్వీపంలో 7 తీవ్రత ప్రకంపనాలు వచ్చాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. భూకంప తీవ్రత 95 కిలోమీటర్ల వరకు ప్రభావం… Read More
వేగంగా నిమ్మగడ్డ అడుగులు- ఎస్ఈసీ ఉద్యోగులతో సమీక్ష -రెండ్రోజుల్లో సీఎస్, డీజీపీతోఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం వేగంగా అడుగులేస్తోంది. హైకోర్టు తీర్పు రాగానే షెడ్యూల్ ప… Read More
సీరం సంస్థలో అగ్ని ప్రమాదం .. కోవిషీల్డ్ వ్యాక్సిన్ స్టాక్ సేఫ్ .. ప్రాణాలు కాపాడటమే ముఖ్యమన్న సీరం సిఈవోపూణేలోని కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప… Read More
అగ్గిరాజేసిన ఎమ్మెల్యే కామెంట్స్.. మెట్పల్లిలో బీజేపీ-టీఆర్ఎస్ వర్గాల తోపులాట (వీడియో)..అయోధ్య రామాలయానికి నిధులు ఎందుకు అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. మెట్ పల్లిలో బీజేపీ/ హిందూ సంస్థలు ఆ… Read More
0 comments:
Post a Comment