ఏపి ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని వైసిపి ఎంపి విజయ సాయి రెడ్డి కేంద్ర ఎన్నికల ప్రధానాధికా రి కి ఫిర్యాదు చేసారు. తమ పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని ఆధారాలను ఇసికి అందించారు. ఇక, ఏపి డిజిపి తో పాటుగా పలువురు పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుండి తప్పించాలని ఇసిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fr3lmz
వైసిపి నేతల ఫోన్ల ట్యాపింగ్: డిజిపి తో సహా వారిని తప్పించాలి : ఇసికి సాయిరెడ్డి ఫిర్యాదు..!
Related Posts:
చంద్రబాబుది పచ్చి మోసం..! మరోసారి మొత్తుకున్న మోత్కుపల్లి..!!హైదరాబాద్ : ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి మండిపడ్డారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మటుమాయం … Read More
వామ్మో.. కవిత ప్రత్యర్థులు 189 మందా..? రంజుగా సాగుతున్న రైతుల రాజకీయం..!!నిజామాబాద్/హైదరాబాద్ :నిజామాబాద్ లో రైతుల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ప్రత్యర్థి ఎవరైనా సరే రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు రైతులు. పసుపు… Read More
సీఎం కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణకు ఐటీ శాఖ షాక్, సోదాలు, నేను చూస్తాను, సీఎం ఫైర్!బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోదరుడు, ఆ రాష్ట్ర ప్రజాపనుల శాఖా మంత్రి హెచ్.డి. రేవణ్ణకు ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) ఊహించని షాక్ ఇచ్… Read More
నేను యాక్టర్ నే...! జైలుకెళ్లొచ్చావ్..! నిన్నేమని పిలవాలి..? జగన్ పై శివాలెత్తిన గబ్బర్ సింగ్ప్రకాశం/హైదరాబాద్ : జనసైనికుడికి మళ్లీ ఆవేశం వచ్చింది. తాను నిఖార్సైన రాజకీయాలు చేస్తాను తప్ప ఏపి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిలా దిగజా… Read More
తెలంగాణ సెక్రటేరియట్ లో దోంగలు పడ్డారు ! ?అంత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటే తెలంగాణ సెక్రటేరియట్ లో దోంగలు పడ్డారు, ఓ సీనియర్ మంత్రికి చెందిన పేషిలో కంప్యూటర్ హర్డ్ డిస్క్ లు, విలువైన ఫైళ్లు మా… Read More
0 comments:
Post a Comment