హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. పట్టభద్రుల కోటాలో ఒకటి, ఉపాధ్యాయ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు వరంగల్- ఖమ్మం-నల్లగొండ, మెదక్-నిజామాబాద్ -కరీంనగర్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు స్థానాల్లోనూ బుధవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TmWxLA
Thursday, March 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment