హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. పట్టభద్రుల కోటాలో ఒకటి, ఉపాధ్యాయ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు వరంగల్- ఖమ్మం-నల్లగొండ, మెదక్-నిజామాబాద్ -కరీంనగర్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు స్థానాల్లోనూ బుధవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TmWxLA
రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. సర్వం సిద్ధం
Related Posts:
రైతు ఏడ్చిన రాష్ట్రం, ఎద్దు ఏడ్చిన పొలం అక్కరకు రాదు..! రైతు బకాయిలు చెల్లించాలన్న పవన్..!అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత ప్రవన్ కళ్యాణ్ రైతు కష్టాల పై స్పందించారు. రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించి విత్తనాలు అందజేయాలని పవన్కల్యాణ్ కోరారు… Read More
లండన్ గల్లీలో కారులో షికారు : 119 ఏళ్ల నాటి వింటేజ్ నడిపిన మాస్టర్ బ్లాస్టర్ (వీడియో)లండన్ : కార్లు, బైకులంటే యువతకు మోజు. కానీ సెలబ్రిటీలకు మోజు కూడా క్రేజీగా మారుతుంది. జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోని .. షెడ్డులో లేని బైకు లేదంటే… Read More
ఫారెస్ట్ సిబ్బంది వస్తే కొట్టండి.. మరో ప్రజాప్రతినిధి నిర్వాకం.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు షాక్..కొత్తగూడెం : కాగజ్ నగర్ సార్సలా ఘటన మరువకముందే.. కొత్తగూడెంలో మరో వివాదం వెలుగు చూసింది. అక్కడ ఎమ్మెల్యే తమ్ముడు రెచ్చిపోతే.. ఇక్కడ మాత్రం సాక్షాత్తు … Read More
నోయిడా ఎస్ఈజెడ్లో అగ్నిప్రమాదం .. రంగంలోకి దిగిన 12 ఫైరింజన్లున్యూఢిల్లీ : వర్షాకాలం వచ్చేసింది. ఆడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. కానీ అగ్నిప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ఢిల్లీలో ఓ ఫైర్ యాక్సిడెంట్ జరుగగా .. … Read More
మొగల్తూరులో చిరుకు నాడు వైయస్ దెబ్బ: అందుకే..జగన్ హయాంలో పవన్ ఇలా: పాలకొల్లు వేదికగా..!జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. తన సొంత జిల్లా..స్వగ్రామం ఉన్న ప్రాంతంలో ఒక సంస్థ ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ ముందుకు వ… Read More
0 comments:
Post a Comment