ఎన్నికలు సజావుగా జరగటం కోసం ,గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండడం కోసం ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఈసారి జరగనున్న ఎన్నికల్లో రిజర్వుడ్ ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్ లను తరలించే వాహనాలకు జిపిఎస్ ను అమర్చి మరీ పర్యవేక్షించనున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎన్నికలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OeRvjl
Tuesday, March 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment