న్యూఢిల్లీ : పంజాబ్ బ్యాంకు కన్షార్షియానికి రూ.13 వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ .. లండన్ లో గెటప్ మార్చి ప్రత్యక్షమయ్యాడు. లండన్ వీధుల్లో తిరుగుతున్న ఫొటోలను టెలీగ్రాప్ పత్రిక ప్రచురించింది. దీంతో అధికార ఎన్డీఏపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. లండన్ వీధుల్లో స్వేచ్చగా తిరుగుతున్న నీరవ్ మోదీని దేశానికి తీసుకురావడంలో కేంద్రం విఫలమైందని విమర్శించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NRi1PH
నీరవ్ మోదీని ఎవరు కాపాడుతున్నారు ? లండన్ వీధుల్లో తిరుగుతుంటే పట్టుకోరా ? కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్
Related Posts:
విజయసాయి లెక్క సరిచేస్తాడా ఏంటి..? పార్టీలో నంబర్ టూ గా ముద్రవేకున్న నేత..!!అమరావతి/హైదరాబాద్ : వైసిపీలో అతనొక్కడే. ఢిల్లీ నుంచి గల్లీదాకా చక్రం తిప్పుతున్న ఏకైక నాయకుడు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూనే రాష్ట్ర రాజకీయాల్ల… Read More
నయీం ను అప్పట్లో బెదిరించా.. కానీ..! ఆర్ కృష్ఱయ్య సంచలన వ్యాఖ్యలు..!!హైదరాబాద్: అప్పట్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యకు కూడా నయీం గ్యాంగ్ తో సంబందాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. దీన… Read More
ముంబైని ముద్ద చేసిన భారీ వర్షాలు..రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖదేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై వరుణుడు ఇప్పుడప్పుడే కరుణచూపేలా లేడు. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే ముంబై నగరం అస్తవ్యస్తంగా మారింది. రా… Read More
Bigg Boss 3 : బిత్తిరి సత్తి.. తీన్మార్ సావిత్రి కాంబినేషన్ సూపర్.. కానీ ఆమె వ్యక్తిగత జీవితం ?హైదరాబాద్ : ఫస్ట్ వీక్ తీసుకొచ్చిన టీఆర్పీ రేటింగులతో బిగ్బాస్-3 మరింత వేగంతో దూసుకెళ్తుంది. టాస్క్లు, కెప్టెన్సీ కోసం ఫైట్లతో సీజన్ను హైప్కి తీసు… Read More
కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? సీఎం కేసీఆర్కు పొన్నం బహిరంగ లేఖహైదరాబాద్ : సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కేసీఆర్ .. సుద్దులు చెప్తారని మండిపడ్డారు. రెం… Read More
0 comments:
Post a Comment