న్యూఢిల్లీ : పంజాబ్ బ్యాంకు కన్షార్షియానికి రూ.13 వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ .. లండన్ లో గెటప్ మార్చి ప్రత్యక్షమయ్యాడు. లండన్ వీధుల్లో తిరుగుతున్న ఫొటోలను టెలీగ్రాప్ పత్రిక ప్రచురించింది. దీంతో అధికార ఎన్డీఏపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. లండన్ వీధుల్లో స్వేచ్చగా తిరుగుతున్న నీరవ్ మోదీని దేశానికి తీసుకురావడంలో కేంద్రం విఫలమైందని విమర్శించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NRi1PH
Saturday, March 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment