అమరావతిః జనసేన పార్టీలో అయిదు జాబితా విడుదలైంది. బుధవారం రాత్రి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ జాబితాను విడుదల చేశారు. నాలుగు లోక్ సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తెలంగాణలోని మహబూబాబాద్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేశారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగిన నంద్యాల లోక్సభ సభ్యుడు ఎస్పీవై రెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oj5AfF
టీడీపీలో భంగపాటు..జనసేనలో టికెట్ః జాబితాలో టీటీడీ మాజీ ఛైర్మన్కు చోటుః ఎస్పీవై రెడ్డి కూడా
Related Posts:
రామ మందిరానికి 83 ఏళ్ల సాధువు రూ.1కోటి విరాళం... ఆశ్చర్యపోయిన బ్యాంకు సిబ్బంది...అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రిషికేశ్కి చెందిన 83 ఏళ్ల స్వామి శంకర్ అనే ఓ సాధువు రూ.1కోటి చెక్కు… Read More
క్లోజ్ సర్కిల్ ను టార్గెట్ చేస్తున్న నిమ్మగడ్డపై జగన్ సర్కార్ సీరియస్..ప్లాన్ 'బీ' తో రివర్స్ ఎటాక్ !!ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై వైసిపి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఇప్పటిక… Read More
Cheating: భార్య టెక్కీ, నా మొగుడు ఆ పని చెయ్యలేదు, అక్కడ ఏ పని చెయ్యలేదు, మీరే చూడండి!చెన్నై/ తేనీ/ మదురై: అమ్మాయి ఎంసీఏ పూర్తి చేసి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తోంది. కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడని ఓ యువకు… Read More
జగన్కు సొంతగడ్డపై నిమ్మగడ్డ చురకలు-వైఎస్సార్ను గుర్తుచేస్తూ- ఆశీస్సులున్నాయంటూనేఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగన్ సర్కార్తో ముఖాముఖీ పోరు సాగిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ జగన్ సొంతగడ్డలో పర్యటిస్తున్నారు. ఒంటిమిట్టలో రా… Read More
పంచాయతీ ఎన్నికల వేళ టీడీపీకి షాక్ .. మాజీ మంత్రి పడాల అరుణ రాజీనామాఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న వేళ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది . మాజీ మంత్రిగా పని చేసిన నేత, విజయనగరం … Read More
0 comments:
Post a Comment