Thursday, March 21, 2019

టీడీపీలో భంగ‌పాటు..జ‌నసేన‌లో టికెట్ః జాబితాలో టీటీడీ మాజీ ఛైర్మ‌న్‌కు చోటుః ఎస్పీవై రెడ్డి కూడా

అమ‌రావ‌తిః జన‌సేన పార్టీలో అయిదు జాబితా విడుద‌లైంది. బుధ‌వారం రాత్రి పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ జాబితాను విడుద‌ల చేశారు. నాలుగు లోక్ సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తెలంగాణలోని మహబూబాబాద్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేశారు. తెలుగుదేశం పార్టీలో కొన‌సాగిన నంద్యాల లోక్‌స‌భ స‌భ్యుడు ఎస్పీవై రెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oj5AfF

Related Posts:

0 comments:

Post a Comment