హైదరాబాద్ : ఉన్నత ఉద్యోగంలో ఉండి చీప్ గా ఆలోచించింది ఓ కిలేడీ. ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించాల్సింది పోయి నొక్కేసింది. తక్కువ టైములో కోటికి పడగెత్తాలని భావించి డిపాజిటర్లకు కుచ్చుటోపి పెట్టింది. హైదరాబాద్ దిల్సుఖ్నగర్ సమీపంలోని ముసారాంబాగ్ కు చెందిన కాశీభట్ల సురేఖ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ హోదాలో పనిచేసింది. 2008 నుంచి 2012
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SPGmWO
కి'లేడీ' బ్యాంకు ఉద్యోగి.. డిపాజిటర్ల రెండున్నర కోట్లు మాయం
Related Posts:
సాహితీతో వెలుగు, సోషల్ మీడియా వీక్నెస్ కావొద్దన్న హరీశ్రావుసిద్దిపేట : సాహిత్యంతో సమాజంలో మార్పు తీసుకురావచ్చన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. యువత సామాజిక బాధ్యతను గుర్తుచేసేలా పద్యాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. భ… Read More
కాఫీ కింగ్ మా దేవుడు, కంపెనీ షేర్లు భారీగా కొంటున్న కన్నడిగులు, సిద్దార్థ ఆశయాలు, లక్షం!బెంగళూరు: కేఫ్ కాఫీ డే కంపెనీని కాపాడటానికి కన్నడిగులు ఒక్కటౌతున్నారు. కాఫీ కాంగ్ సిద్దార్థ మరణించిన తరువాత ఆయన ఆశయాలు కాపాడటానికి కన్నడిగులు, ముఖ్యంగ… Read More
నగరంలో దండిగా పడుతున్న వర్షాలు..! బండి తో జర బద్రం..!హైదరాబాద్ : నగరాన్ని చినుకు చిత్తడి చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రహ దారులు జలమయమవుతున్నాయి. వాహన దారులు నరకం చూస్తున్నారు. అసల… Read More
కేసీఆర్ కొత్త చట్టం ఎఫెక్ట్.. పదవి కోల్పోయిన సర్పంచ్.. అంతా రాజకీయం అంటున్న బాధితుడు..!హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టం సర్పంచుల పాలిట శాపంగా మారింది. ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడంతో గుస్సా మీదున్న స… Read More
మిస్ ఇంగ్లండ్ విజేతగా భారత సంతతి డాక్టర్ భాషా ముఖర్జీయూకే: 23 ఏళ్ల భారత సంతతి డాక్టర్ మిస్ ఇంగ్లాండ్గా విజయం సాధించారు. డెర్బీకి చెందిన భాషా ముఖర్జీ మిస్ ఇంగ్లాండ్ టైటిల్ పోరుకు జరిగిన ఫైనల్స్లో ఆమె వి… Read More
0 comments:
Post a Comment