త్వరలో జరగనున్న ఎన్నికల్లో 16 స్థానాలు కైవశం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల టికెట్ల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. గెలుపు గుర్రాలు అని భావించిన వారికే టికెట్లు ఇచ్చి అభ్యర్థులుగా బరిలో నిలిపారు . సామాజిక సమీకరణాలు, పార్టీ అంతర్గత సర్వే, క్రమశిక్షణ, విధేయత తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకొని అభ్యర్థులను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FsSARN
గులాబీ బాస్ పెద్దపల్లి టికెట్ విషయంలో వివేక్ కు షాక్ ఇవ్వటానికి రీజన్ ఇదే
Related Posts:
కాఫీ డే కింగ్ సిద్దార్థ మృతి మిస్టరి, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు, ఆ రోజు ఏం జరిగిందంటే ?బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ ఎలా చనిపోయారు అనే విషయంలో పోలీసులు ఓ నిర్దారణకు వచ్చారు. కాఫీ డే యజమాని వి.జి. సిద్దార్థ మృతదేహా… Read More
బల్దియా కమిషనర్ దాన కిశోర్ బదిలీ, కొత్త కమిషనర్గా లోకేశ్హైదరాబాద్ : బల్దియా కమిషనర్ దాన కిషోర్పై బదిలీ వేటు పడింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆయన ఏడాదిపాటే విధులు నిర్వర్తించారు. ఇదివరకు ఉన్న జలమండలి ఎండీ బాధ్… Read More
భారత్ సహనాన్ని పరీక్షిస్తున్న పాక్..? కశ్మీర్ కోసం అవసరమైతే భారత్పై అణుయుద్ధం చేస్తాం: ఇమ్రాన్ఖాన్ఇస్లామాబాదు: కశ్మీర్ కోసం అవసరమైతే భారత్తో అణుయుద్ధం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో … Read More
జగన్ ఎక్కడా తగ్గట్లేదు :రీ టెండరింగ్ తోనే పోలవరం : ఆగ్రహించిన కేంద్ర మంత్రికే ఆహ్వానం..!!ఎన్ని విమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి జగన వెనక్కు తగ్గటం లేదు. ప్రతిపక్షాలు ఒక్కటిగా నినదిస్తున్నా..ఆరోపిస్తన్నా...వ్యతిరేకత వస్తందనే ఆందోళన వ్యక్తం అవుత… Read More
దట్ ఈజ్ మోడీ.. జీ7 దేశాధినేతల ముందే కాశ్మీర్ విషయంలో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని ప్రకటనపారిస్ : కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ యవనికపై తన వాణిని వినిపించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ముందు .. జీ 7 దేశాధినేతల … Read More
0 comments:
Post a Comment