Tuesday, March 26, 2019

నిజామాబాద్ లో రికార్డ్ స్థాయిలో నామినేషన్లు...ఇది ప్రభుత్వంతో రైతన్నల వార్

నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి రికార్డు స్థాయిలో నామినేషన్స్ దాఖలయ్యాయి. చివరి రోజు అయిన నిన్న ఒక్క రోజే 182 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు. మొత్తంగా 245 నామినేషన్లు దాఖలయ్యాయి. రైతులు అధిక సంఖ్యలో నామినేషన్లు సమర్పించారు. నేటి నుండి నామినేషన్ ల పరిశీలన, 28న ఉప సంహరణ అనంతరం ఎంత మంది బరిలో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YlrhQS

Related Posts:

0 comments:

Post a Comment