Saturday, March 23, 2019

బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీసి అడ్డంగా బుక్ అయిన టీచర్ .. క్రిమినల్ కేసు నమోదు

అన్నీ తెలిసిన ఉపాధ్యాయుడే ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఒక విద్యావంతుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాడు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీశారు. చిలుకూరు ప్రభుత్వ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జరిగిన ఈ సంఘటనతో ఎన్నికల అధికారులు అతను ఓటును రద్దుచేసి, అతనిపై కేసు నమోదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FtWXvQ

Related Posts:

0 comments:

Post a Comment