అన్నీ తెలిసిన ఉపాధ్యాయుడే ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఒక విద్యావంతుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాడు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీశారు. చిలుకూరు ప్రభుత్వ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జరిగిన ఈ సంఘటనతో ఎన్నికల అధికారులు అతను ఓటును రద్దుచేసి, అతనిపై కేసు నమోదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FtWXvQ
బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీసి అడ్డంగా బుక్ అయిన టీచర్ .. క్రిమినల్ కేసు నమోదు
Related Posts:
కొత్త ఏడాదిలో పవన్ కల్యాణ్ భారీ స్కెచ్ ఇదే: జనసేన ఇక ఫుల్ యాక్టివ్: జగన్ సర్కార్పై వార్అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. కొత్త ఏడాది సందర్భంగా సరికొత్త నిర్ణయాలను తీసుకోబోతోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని… Read More
షాకింగ్: కొత్త రకం కరోనా ప్రళయం -యూకేలో మళ్లీ కఠిన లాక్డౌన్ -క్రిస్మస్పై తీవ్ర ఎఫెక్ట్ -ప్రధాని వినతిపుట్టి 13 నెలల తర్వాత కూడా తన రూపాలను, ప్రభావాన్ని మార్చుకుంటోంది కరోనా మహమ్మారి. యునైటెడ్ కింగ్ డమ్(యూకే)లో కొత్త రకం వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తు… Read More
భారత అమ్ములపొదిలో సూపర్ గన్ -ప్రపంచంలోనే బెస్ట్ -48 కిలోమీటర్ల లక్ష్యం కూడా ఫటాఫట్డ్రాగన్ చైనా, దాయాది పాకిస్తాన్ లతో సరిహద్దు వివాదాలు మరింత ఉద్రిక్తంగా మారుతోన్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్ కీలక అడుగులు వేస్త… Read More
హీటెక్కిన హిమాలయన్ కంట్రీ: నేపాల్లో పెను సంక్షోభం: పార్లమెంట్ రద్దు: అధ్యక్ష భవనం నిర్ణయం?ఖాట్మండు: హిమాలయా పర్వత శ్రేణువుల మధ్య ఉండే నేపాల్లో పెను రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇప్పటిదాకా నివురు గప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన సంక్షోభ పరిస్థితులు… Read More
కరోనా విలయం: మళ్లీ పెరిగిన వ్యాప్తి -దేశంలో కొత్తగా 26,624 కేసులు, 341 మరణాలు -1కోటి దాటి పైపైకి..గ్లోబల్ గా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 8కోట్లు, మరణాల సంఖ్య 17లక్షలకు చేరువయ్యాయి. ఇటు భారత్ లోనూ మొత్తం కేసుల సంఖ్య 1కోటి దాటేయగా, వైరస్ వ్యాప్తి మళ్లీ స… Read More
0 comments:
Post a Comment