Wednesday, March 6, 2019

గూగుల్‌ ప్లేస్టోర్‌..అమెజాన్ కు నోటీసులు : ఐటీ గ్రిడ్స్‌ కేసులో కొత్త మ‌లుపులు..!

ఏపిలో మొద‌లైన పొలిటిక‌ల్ వార్‌..ఇప్పుడు ఏపి - తెలంగాణ ప్ర‌భుత్వాల మ‌ధ్య యుద్దంగా మారుతోంది. ఏపి డేటా చో రీ అయిందంటూ వ‌చ్చిన ఫిర్యాదుల పై ఇప్పుడు సైబారాబాద్ క‌మిష‌న‌ర్ తీరును ఏకంగా ఏపి క్యాబినెట్ ఖండించింది . తెలంగాణ ప్ర‌భుత్వ అడుగులకు అనుగుణంగా గ‌ట్టిగా స్పందించాల‌ని నిర్ణ‌యించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NNPcnm

Related Posts:

0 comments:

Post a Comment