అమరావతిః ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అధికార పార్టీ తెలుగుదేశాన్ని వీడుతున్న నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మరికొన్ని గంటల్లో ఆయన హైదరాబాద్ లో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకోబోతున్నారు. ఆ పార్టీ కండువా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XA3DzR
టీడీపీకి గుడ్ బై! వైఎస్ఆర్ సీపీలో చేరనున్న పారిశ్రామిక వేత్తః ఎంపీ టికెట్ ఖాయం?
Related Posts:
ఏపీ శాసనమండలి రద్దుకు కౌంట్ డౌన్ .. సోమవారం చర్చ ఆంతర్యం అదేనా !!ఏపీ శాసనసభలో శాసన మండలి రద్దు గురించి జరుగుతున్న చర్చతో మండలి రద్దుకు కౌంట్డౌన్ మొదలయినట్లే కనిపిస్తుంది . నిన్న ఏపీ శాసనమండలిలో జరిగిన పరిణామాలతో సీ… Read More
కొన ఊపిరితో కౌన్సిల్.. సీఎం జగన్ సూపర్ సస్పెన్స్.. అసెంబ్లీలో సుదీర్ఘ స్పీచ్.. తర్వాత?మూడు రాజధానులు ఏర్పాటుకు సబంధించిన రెండు బిల్లులపై శాసన మండలిలో జరిగిన పరిణామాలు చాలా బాధించాయని, ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం చేసిన బిల్లుల్ని.. ఓడ… Read More
ముకేష్ అంబానీ నివాసం వద్ద తుపాకీతో కాల్చుకుని సీఐఎస్ఎఫ్ జవాను ఆత్మహత్యముంబై: విధి నిర్వహణలో ఉన్న ఓ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) జవాను తన తుపాకీతో తనని తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మే… Read More
60 ఏళ్ల బామ్మ.. 22 ఏళ్ల యువకుడు.. గాఢమైన ప్రేమ.. పెళ్లికి చిక్కులు..ప్రేమకు వయసుతో సంబంధం లేదని అంటుంటారు. ఇది కూడా అలాంటి ఘటనే. 60 ఏళ్ల ఓ బామ్మ 22 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రే… Read More
కేసీఆర్ ఫార్ములాను ఫాలో అవుతున్న జగన్.. రాజధానిపై కొత్త వ్యూహం..ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే సెక్రటేరియట్ అని.. అక్కడి నుంచే పాలన జరుగుతుందని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సెక్రట… Read More
0 comments:
Post a Comment