అమరావతిః ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అధికార పార్టీ తెలుగుదేశాన్ని వీడుతున్న నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మరికొన్ని గంటల్లో ఆయన హైదరాబాద్ లో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకోబోతున్నారు. ఆ పార్టీ కండువా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XA3DzR
టీడీపీకి గుడ్ బై! వైఎస్ఆర్ సీపీలో చేరనున్న పారిశ్రామిక వేత్తః ఎంపీ టికెట్ ఖాయం?
Related Posts:
కేసీఆర్ను కలిసిన జగన్, ఆసక్తికర సన్నివేశాలెన్నో (వీడియో)హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ను ఏపీకి కాబోయే సీఎం జగన్ కలిసిన సందర్భాల్లో ఆసక్తికర సన్నివేశాలెన్నో జరిగాయి. ప్రగతిభవన్కు జగన్ దంపతులు రాగానే స్వయ… Read More
గుర్తుకొస్తున్నాయి..ఎక్కడైతే అరెస్టయ్యడో అక్కడే సీఎంగా జగన్ : అక్కడే భారతికి నాడు అవమానం..హైదరాబాద్ : కాలం ఎప్పుడూ ఒకే లాగ ఉండదు. 2012 మే 26. రాజ్భవన్ పక్కనే ఉన్న దిల్కుష్ గెస్ట్ హౌస్. సీబీఐ అధికారులు విచారణ పేరుతో పిలిపించి..జగన… Read More
ఎస్పై వేధింపులపై కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో, ఉద్యోగం పీకేసిన అధికారులుసూర్యాపేట : స్టేషన్లో తన బాస్ ఎస్సై వేధించడాన్ని తట్టుకోలేకపోయాడు. ఆరోగ్యం బాగోలేదని సిక్ లీవ్ పెడితే జీతం ఆపేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎస్సై తీరు… Read More
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ ఎంపిక, రాజ్యాంగానికి ప్రణమిల్లిన నమో ( వీడియో)న్యూఢిల్లీ : ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధాని నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్డీఏ నేతగా భాగస్వామ పక్షాలు ఎన్నుకున్నాయి. మోడీ… Read More
రేపు తిరుపతికి సీఎం కేసీఆర్హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తిరుపతి పర్యటన ఖారారైంది. ఆదివారం కేసీఆర్ తిరుపతి వెళ్తారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కేసీఆర్తో పాటు మరెవరై… Read More
0 comments:
Post a Comment