న్యూఢిల్లీ: దేశ రాజకీయాలకు కేంద్ర బిందువైన ఢిల్లీలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ మధ్య సీట్లు బేరాలు బెడిసి కొట్టిన తరువాత.. నెలకొన్న రాజకీయ పరిణామాలు రెండు పార్టీలను అంతర్మథనంలో పడేశాయి. తమ ఉమ్మడి శతృవును దెబ్బకొట్టాలంటే- పొత్తులే శరణ్యమని భావిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు కోసం మరోసారి ఆప్-కాంగ్రెస్ మధ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JhZNrK
Sunday, March 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment