Saturday, March 30, 2019

ఎల్బీ స్టేడియం స‌భ‌కు కేసీఆర్ అందుకే రాలేదా..? ఏమో ..! లోగుట్టు 'న‌రేంద్రుడి' కెరుక‌..!!

హైదరాబాద్: గులాబీ పార్టీ హైదరాబాద్ సభ అనూహ్యంగా రద్దయింది. నల్లగొండ సభ ఆలస్యం కావడంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు రాలేకపోయారు. సీఎం లేకుండానే మంత్రులు ఈ సభను ముగించారు. సీఎం రావడం లేదంటూ తెలియడంతో ప్రజలు కూడా నెమ్మదిగా స్టేడియం నుంచి వెళ్లిపోయారు. ఈ సమావేశంలో హోం మంత్రి మహ్మద్ మహమూద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TLW7ys

Related Posts:

0 comments:

Post a Comment