రాజస్తాన్ : పేదరికంపై కనీస ఆదాయ పథకం ద్వారా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. రాజస్తాన్లో పర్యటించిన రాహుల్ గాంధీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు రూ. 12వేలు ఇస్తుందని చెప్పారు. 21వ శతాబ్దంలో కనీస ఆదాయ రేఖను భారత్ గీస్తుందని దీనికి దిగువన ఏ ఒక్కరూ ఉండేందుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UeRXDE
Wednesday, March 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment