లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి లండన్కు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీని అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న మోడీని వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తొలిసారి బెయిల్ను తిరస్కరించిన న్యాయస్థానం... బెయిల్ మంజూరు చేయాలంటూ రెండోసారి దరఖాస్తు చేసుకుని అదృష్టం పరీక్షించుకుంటున్నాడు నీరవ్ మోడీ.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yy4amc
Saturday, March 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment