లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి లండన్కు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీని అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న మోడీని వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తొలిసారి బెయిల్ను తిరస్కరించిన న్యాయస్థానం... బెయిల్ మంజూరు చేయాలంటూ రెండోసారి దరఖాస్తు చేసుకుని అదృష్టం పరీక్షించుకుంటున్నాడు నీరవ్ మోడీ.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yy4amc
నీరవ్ మోడీకి బెయిల్ మంజూరు చేస్తే దేశం దాటి వెళ్లిపోతాడు: ఈడీ తరపున లాయర్
Related Posts:
తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు: ఈడబ్ల్యూఎస్ అమలుకు ఉత్తర్వులుహైదరాబాద్: తెలంగాణలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు పదోన్నతి లభించింది. ముఖ్య కార్యదర్శులుగా ఉన్న 1991 బ్యాచ్కు చెందిన రామకృష్ణారావు, హర్ ప్రీత్ స… Read More
ఐఐటీ విద్యార్థిని అంజలి ఉన్నత చదువుకి మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయంహైదరాబాద్: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎంతో యాక్టివ్గా ఉండే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. తమకు సాయం చేయాలంటూ వస్తున్న విజ్ఞప్తులపై వెంటనే స్పందిస్తూ వ… Read More
సీఎం ఉద్ధవ్కు ‘చెంపదెబ్బ’ వ్యాఖ్యలు: కేంద్రమంత్రి నారాయణ రాణేకు బెయిల్ మంజూరుముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అరెస్టైన కేంద్రమంత్రి నారాయణ రాణేకు బెయిల్ లభించింది. రా… Read More
రకుల్, రాణా.. ఇతర ప్రముఖులకు ఈడీ సమన్లుడ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. డ్రగ్స్ కేసు ఈ నెల 31 నుంచి ఈడీ విచారణ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 22 లోగ సినీ స్టార్స్ విచారణ ముగించేలా సమన్లు జ… Read More
సుందర ట్యాంక్బండ్ సందర్శనకు ట్రాఫిక్ ఆంక్షలు: నెటిజన్ సూచనకు కేటీఆర్ అనూహ్య స్పందనహైదరాబాద్: నగరంలోని చారిత్రక పర్యాటక ప్రదేశం ట్యాంక్బండ్. నగర వాసులతోపాటు నగరానికి వచ్చిన అనేక మంది పర్యాటకులు చూడాలని భావించే ఆకర్షణీయ ప్రదేశాల్లో … Read More
0 comments:
Post a Comment