హైదరాబాద్ : 'యడ్డీ డైరీస్‘ దేశవ్యాప్తంగా ప్రకంపనాలు రేపుతోంది. అప్పటి కర్ణాటక సీఎం బీజేపీ పెద్దలకు రూ.1800 కోట్లు ఇచ్చారని కారావాన్ మ్యాగజైన్ రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారింది. ఇది బీజేపీ అవినీతికి ప్రత్యక్ష్య సాక్ష్యమని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ టీం 'చోర్ చౌకీదార్‘ అని మరోసారి రుజువైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FlDLzo
యడ్డీ డైరీ : ఆ సంస్థతో విచారణకు కాంగ్రెస్ డిమాండ్ ? ఎందుకంటే, కారణమిదేనా ?
Related Posts:
జేఎన్యూ విద్యార్థిపై దేశ ద్రోహం : దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు..ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)కి చెందిన శార్జిల్ ఇమామ్పై అసోం పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొడ… Read More
చంద్రబాబుకు గట్టి షాక్.. టీడీపీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీల డుమ్మాటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు షాకిచ్చారు. శాసనమండలి రద్దుపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సి… Read More
Srikakulam: పట్టాల పక్కన విద్యార్థిని మృతదేహం: అత్యాచారం..హత్య: దిశ తరహా ఘటనగా..!శ్రీకాకుళం: మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలను నిరోధించడానికి దిశ వంటి కఠిన చట్టాలను తీసుకొచ్చినప్పటికీ.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదనడానికి ఉదా… Read More
వైసీపీతో టచ్లో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు : సజ్జల సంచలన వ్యాఖ్యలుశాసనమండలి రద్దు దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్న వేళ.. ప్రభుత్వ చర్యలను ఎలా తిప్పికొట్టాలన్న వ్యూహాల్లో టీడీపీ తలమునకలైంది. ఈ క్రమ… Read More
మోదీ సర్కారుకు మరో ఎదురుదెబ్బ.. సీఏఏపై యూరప్ దేశాల సంచలన తీర్మానం.. అంతర్జాతీయంగా ఎఫెక్ట్దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యవక్తమవుతున్నప్పటికీ.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేసేతీరుతామంటోన్న మోదీ సర్కారుకు అంతర్జాతీయంగా మరో ఎదురుదెబ… Read More
0 comments:
Post a Comment