మరణం సైతం ఆ జంటను వేరు చేయలేక పోయింది. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి అన్న వేదమంత్రాలకు అర్థం చెబుతున్నట్లుగా ఆ దంపతులు ఇరువురూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఒక్కటిగా కన్నుమూశారు. జీవితాంతం తోడుంటానని పెళ్లినాడు అగ్నిసాక్షిగా భర్త ప్ర మాణం చేస్తే.. ఎందాకైనా నీ వెంటే నేనూ అంటూ ఆనాడు ఆయనతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SNSlnN
Thursday, March 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment