Sunday, March 10, 2019

వచ్చే నెల నుండి పెంచిన రెండువేల పెన్షన్ చెల్లిస్తామం : టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కోక్కటిగా అమలు చేస్తోంది...ఈనేపథ్యంలోనే 2018 ఎన్నికల్లో వృద్యాప్య పెన్షన్ ను వెయ్యి రుపాయల నుండి 2016 పెంచుతామని మ్యానిఫెస్టో లో పెట్టారు..దీనితోపాటు మరిన్ని హమీలు టిఆర్ఎస్ ప్రభుత్వం హమీలు ఇచ్చింది..అయితే ముందుగా ఎప్రిల్ నుండి వృద్యాప్య పెన్షన్ ను ఇవ్వబోతున్నట్టు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శనివారం వనపర్తి లో చెప్పారు..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F2q5dH

Related Posts:

0 comments:

Post a Comment