ఇస్లామాబాద్: జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ తనయుడిని, సోదరుడిని పాకిస్తాన్ అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. వారిద్దరు సహా మొత్తం 44 మంది ఉగ్రవాదులను నిర్బంధించింది. పుల్వామా దాడి అనంతరం ఉగ్రవాదులకు అండగా నిలబడుతున్నారంటూ పాకిస్తాన్ పైన విమర్శలు వెల్లువెతుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్కు మద్దతు లభించింది. దీంతో పాక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H1ZEXz
అందుకే పాక్ అలా చేసి ఉండొచ్చు: మసూద్ కొడుకు, సోదరుడి అరెస్టుపై భారత్ అనుమానం
Related Posts:
ప్రధాని అభ్యర్థి ఎవరో.. డిసైడ్ చేసిన ఒవైసీ: ఆయనకు ఆ లక్షణాలన్నీ ఉన్నాయటహైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో అత్యధిక లోక్ సభ స్థానాలను కట్టబెడితే.. దేశానికి ప్రధాని మంత్రి ఎవరో తామే నిర్దేశిస్తామంటూ రెండు తెలుగు రాష్ట్రాల యువ నాయకు… Read More
మోడీకి ఈసీ క్లీన్ చిట్మిషన్ శక్తి ప్రసంగంపై ప్రధాని మోడీకి ఈసీ క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రసంగంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగలేదని చెప్పింది. నిబంధనలకు లోబడే మిషన్ శక్తి ప్రసంగం … Read More
షాకింగ్ ... ఎన్నికల సమయంలో బీజేపీ నాయకుడి ఇంటిపై బాంబులతో మావోల దాడిఒకపక్క ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీహార్ లో మావోలు రెచ్చిపోయారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి నెలకొన్న తరుణంలో మావోల దాడి ఒక్కసారిగా దేశాన్ని ఉలిక… Read More
అనుకూలమా..? ప్రతికూలమా..? అభిమానం ఓట్లు కురిపిస్తేనే గబ్బర్ సింగ్ విజయం..!!అమరావతి/హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ స్క్రీన్ స్టామినా పొలిటికల్ స్క్రీన్ మీద కనపడుతుందా..? అంటే ఏమో అనే పరిస్థితలు నెలకొన్నాయి. ఆంధ్రలో జన… Read More
టుడే స్పెషల్ : కొడాలి నాని లక్ష్యంగా బాబు : రోజా కోసం జగన్ : ఉత్కంఠగా మారిన అధినేతల ప్రచారం..!ఎన్నికల ప్రచారంలో ఈ రోజు ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి చాలా కాలంగా లక్ష్యంగా చేసు కున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పోటీ చేస… Read More
0 comments:
Post a Comment