తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు, ముఖ్య నేతలకు గులాబీ బాస్ కెసిఆర్ హెచ్చరికలు జారీ చేశారు. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడొద్దు అంటూ , ప్రచారంలో ఆచితూచి మాట్లాడుతూ వ్యవహరించాలంటూ సీరియస్ అయ్యారు. ఇక పోలింగ్ కు ఎంతో సమయం లేకపోవడంతో ప్రచారంలో దూకుడు పెంచాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CVyJJB
గులాబీ మంత్రులకు, నేతలకు ప్రగతి భవన్ నుండి హెచ్చరికలు .. రీజన్ ఇదే
Related Posts:
నన్ను పెళ్లి చేసుకో అని యోగి మార్ఫింగ్ వీడియో ట్వీట్ : నిందితుడి అరెస్ట్లక్నో/ న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోనో ఉంటే చాలు రెచ్చిపోతున్నారు. తమ భావజాలాన్ని ఇతరులపైకి రుద్ది … Read More
ఏపీ కేబినెట్ తొలి మీటింగ్ రేపే.. మహిళలు , ఉద్యోగులు , రైతులే ప్రధాన అజెండా!అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 25 మందితో మంత్రిమండలి ఏర్పాటు చేసిన సీఎం జగన్ సోమవారం తొలిసారి కేబినెట్ సమావేశం నిర్వహించను… Read More
ఐదుగురు బీజేపీ, ముగ్గురు టీఎంసీ కార్యకర్తల మృతి : జెండా విషయంలో బెంగాల్లో గొడవకోల్ కతా : బెంగాల్లో టీఎంసీ, బీజేపీ శ్రేణులు కయ్యానికి కాలుదువ్వేందుకు సిద్ధమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో పట్టు సాధిస్తున్న బీజేపీ… Read More
ఆమె కల నిజమైంది : 48 ఏళ్ల తర్వాత రాజమ్మను కలిసిన రాహుల్...వయనాడ్ : కేరళ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ మహిళకు సర్ప్రైజ్ ఇచ్చారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత వయనాడ్లో నివాసముంటున్న ప… Read More
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల... ఈ నెల 20 నుంచి కౌన్సిలింగ్..హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించారు. జేఎన్… Read More
0 comments:
Post a Comment