తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు, ముఖ్య నేతలకు గులాబీ బాస్ కెసిఆర్ హెచ్చరికలు జారీ చేశారు. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడొద్దు అంటూ , ప్రచారంలో ఆచితూచి మాట్లాడుతూ వ్యవహరించాలంటూ సీరియస్ అయ్యారు. ఇక పోలింగ్ కు ఎంతో సమయం లేకపోవడంతో ప్రచారంలో దూకుడు పెంచాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CVyJJB
గులాబీ మంత్రులకు, నేతలకు ప్రగతి భవన్ నుండి హెచ్చరికలు .. రీజన్ ఇదే
Related Posts:
ఆకాశంలో ఉండగా పని చేయని ఇంజిన్, శబ్దంతో ఉగిపోయిన విమానం, అత్యవసర ల్యాండింగ్చెన్నై: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి, ఇంజిన్ పని చేయకపోవడంతో అత్యవసరంగా తిరిగి చెన్నైలో దిగాల్సి వచ్చింది. ఈ సంఘటన కలకలం రేపింది. తమిళనాడు రా… Read More
2రోజులు మళ్లీ బ్యాంకులు బంద్.. 8,9 తేదీల్లో సమ్మె.. 30 రోజుల్లో మూడుసార్లు..!ఢిల్లీ : బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె సైరన్ మోగించారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు మరోసారి మూతపడనున్నాయి. ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో 2 రోజులు బ్య… Read More
అఖిలేశ్ మెడకు 'ఇసుక' ఉచ్చు! టార్గెట్.. వయా కలెక్టర్ చంద్రకళఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మైనింగ్ ఉచ్చులో చిక్కుకోనున్నారా? ఇసుక తవ్వకాలతో ఆయనకు సంబంధం ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సీబీఐ ఆరోపణల… Read More
డూప్లికేట్ 'అభ్యర్థుల ప్రకటన'పై జనసేన స్పందన, ఫిర్యాదు చేయండి.. పవన్ కళ్యాణ్ సీరియస్అమరావతి: జనసేన పార్టీ నకిలీ లెటర్ ప్యాడ్ కలకలం రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతకంతో కూడిన నకిలీ లెటర్ ప్యాడ్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. జ… Read More
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్చల్.. హైదరాబాద్ నుంచి గద్వాల్ షిఫ్ట్రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్స్ హల్చల్ చేస్తున్నాయి. బీభత్సం సృష్టించి అందినకాడికి దోచుకుంటున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ కే పరిమితమైన చెడ్డీ గ్యాంగ్ దొంగ… Read More
0 comments:
Post a Comment