గుంటూరు: గుంటూరులో ఆదివారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. అరండళ్ పేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామినీని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారనే ఆరోపణలపై గుంటూరు అరండళ్ పేట పోలీసులు 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఏడుమంది ప్రతిపక్ష
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GYNbDU
అర్ధరాత్రి లాఠీ ఛార్జీ: వైఎస్ఆర్ సీపీ, జనసేన పార్టీ ప్రతినిధుల అరెస్ట్..పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన
Related Posts:
ఇదేం చోద్యం: పెళ్లయిన నాలుగు నెలలకే బిడ్డకు జన్మనిస్తే ఉద్యోగంలో చేర్చుకోరా..?మల్లాపురం: పెళ్లయిన నాలుగు నెలలకే బిడ్డకు జన్మనిచ్చిందన్న కారణంతో ఓ ప్రభుత్వ స్కూలు టీచరుపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. అ… Read More
ఆగని వలసలు : కార్మికులుగా కర్షకులు, పిల్లల కోసం లేబర్గా, ఇదీ పాలమూరు వలసల వ్యధపాలమూరు : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. స్వ రాష్ట్రం సిద్ధించిన నిధులు, నియామకాల సంగతెందో కానీ నీళ్ల గోస తీరడం లేదు. నల్… Read More
ఇంట్రెస్టింగ్: తెలంగాణలో ట్రంప్ విగ్రహం ...ప్రత్యేక పూజలందుకున్న అమెరికా అధ్యక్షుడుజనగాం: సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే చాలామంది చీధరించుకుంటారు. ఆయన చేసే వెక్కిలి చేష్టలకు, పాలనాపరమైన నిర్ణయాలు అడ్డగోలుగా తీసుకోవడం, అనవసర… Read More
శత్రు, రుణ శేషం ఉండకూడదంటున్న బీజేపి..! తెలుగు రాష్ట్రాలే ప్రధాన టార్గెట్..!!ఢిల్లీ/హైదరాబాద్ : బీజేపి దూకుడు పెంచుతోంది. దక్షిణాదిన జెండా పాతేందుకు పావులు కదుపుతోంది. అందుకు రెండు తెలుగువ రాష్ట్రాలను ముందుగా తమ ఆదీనంలోకి తెచ్చ… Read More
రేపే జగన్ పోలవరం సందర్శన..! సీఎం హోదాలో తొలిసారి..!!అమరావతి/హైదరాబాద్ : ప్రతిపక్ష హోదాలో జగన్ మోహన్ రెడ్డి పోలవరాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. తాజాగా సీఎం హోదాలో వైఎస్ జగన్మ… Read More
0 comments:
Post a Comment