హైదరాబాద్ : టికెట్ కాదు పార్టీ ముఖ్యమన్నారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ. లోక్సభ ఎన్నికల్లో సీటివ్వలేదని పార్టీ మారే వ్యక్తిని కాదన్నారాయన. 1980 నుంచి బీజేపీలో ఓ సైనికుడిలా పనిచేస్తున్నానని చెప్పారు. తనకు పార్టీ ఉన్నతి, బలోపేతమే ముఖ్యమని స్పష్టంచేశారు. గల్లీలో తెలంగాణ సేవకులం, ఢిల్లీలో తెలంగాణ సైనికులం. ఏదీచేసినా రాష్ట్రం కోసమే : కవిత నామినేషన్ దాఖలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FoYqCv
సీటు కాదు పార్టే ముఖ్యం : టికెట్ దక్కకున్నా వీడిదిలేదంటున్నా దత్తన్న
Related Posts:
జగన్ టార్గెట్ 2024 : మంత్రుల్లోనే కాదు..శాఖల్లోనూ పక్కా సమీకరణాలుముఖ్యమంత్రి జగన్ టార్గెట్ 2024 లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. సామాజిక-ప్రాంతీయ సమతుల్యత మంత్రుల కేటాయింపులోనే సాధారణంగా అమలు చేస్తారు. కానీ… Read More
హలో..హలో.. సోమిరెడ్డి గారూ..! వినిపిస్తోందా..? నెల్లూరులో మన దారెటు సార్..!!అమరావతి/హైదరాబాద్ : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ పేరు ఆంధ్రా రాజకీయాలలో సుపరిచితమే..ఈయన ఐదు సార్లు ప్రజాక్షేత్రంలో ఓటమి పాలయ్యారు...నాలుగు సార్లు… Read More
రావెల! పొద్దున రాజీనామా..మధ్యాహ్నానికి బీజేపీలో!గుంటూరు: మాజీమంత్రి రావెల కిశోర్బాబు కన్ను ఈ సారి భారతీయ జనతాపార్టీపై పడింది. కాషాయ తీర్థాన్ని పుచ్చుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగం… Read More
వైఎస్ను గుర్తు చేసిన జగన్ కేబినెట్... ఎవరికి ఏ మంత్రి పదవి ఇచ్చాడంటే..!ఊహించిందే జరిగింది. తన తండ్రి బాటలోనే జగన్ సైతం మహిళకే హోం శాఖ అప్పగించారు. గుంటూరు జిల్లా ఎస్సీ మహిళ మేకతోటి సుచరితకు హోం శాఖ కేటాయించారు… Read More
సీఎం కొడుకుకు ఓటు మాత్రం వెయ్యలేదు, మీ పనులు మాత్రం చెయ్యాలా ? మంత్రి ఫైర్ !బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఓడిపోవడంతో జేడీఎస్ పార్టీ మంత్రులు, నాయకులు సహనం కొల్పోతున్నారు… Read More
0 comments:
Post a Comment