ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ చివరి కేబినెట్ భేటీ నేడు కాబోతుంది. ఈ భేటీ తర్వాత ఎన్నికల కురుక్షేత్రంలో నువ్వా నేనా అన్నట్టు తలపడనున్నాయి ప్రధాన పార్టీలు. ఈ నేపథ్యంలో జరగనున్న చివరి భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కేబినెట్ భేటీలో చాలా కీలక నిర్ణయాలు ఉంటాయని, భారీ వరాలను ప్రకటించే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు.కేబినెట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ES0TX3
నేడే కేంద్ర క్యాబినెట్ భేటీ ... కీలక నిర్ణయాలు .. ఈ మూడు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన
Related Posts:
మందుబాబులకు షాకింగ్ న్యూస్... ఎన్నికల సందర్భంగా మద్యం షాపులు రెండు రోజులు బంద్ఎన్నికల పండుగ రాబోతోంది. మరికొన్ని గంటలే సమయం వుంది. నగదు , మందుతో ఓటర్లను ప్రలోభపెట్టి రాజకీయ నాయకులు తమవైపుకు ఓటర్లను మరల్చే ప్రయత్నం చేస్తారు. అందు… Read More
రాజకీయ పార్టీల్లో కొత్త అనుమానం.. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై మరింత గందరగోళంవీవీ ప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో రాజకీయ పార్టీలు కొంత ఊరట చెందాయి. అయితే పొలిటికల్ పార్టీల్లో ఇప్పుడు మరో కొత్త ఆందోళన మొదలైంది. … Read More
మోడీని చీప్ ప్రధాని అంటారా?.. నువ్వొక జోకర్.. కేసీఆర్పై రాజాసింగ్ సెటైర్లునిజామాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ నేతల నోట మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్ లో ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుక… Read More
47ఏళ్ల పోరాటంలో విజయం సాధించిన సుబ్రహ్మణ్య స్వామి..ఏంటా పోరాటం..?ఢిల్లీ: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామికి ఈ సారి కోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని స్థానిక కోర్… Read More
లగడపాటి చెప్పేసారు : అనుభవానికే పట్టం కడతారు : ఆక్టోపస్ మైండ్ గేమ్ వర్కవుట్ అవుతుందా..!మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ చెప్పాలనుకున్నది చెప్పేసారు. అధికారికంగా సర్వేలు చెప్పలేదు. ప్రచారం ఇంకా పూర్తి కాలేదు. కానీ, మైండ్ గేమ్ ప్రారంభి… Read More
0 comments:
Post a Comment