Sunday, March 31, 2019

టిడిపికి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై..వైసిసి వైపు చూపు: వైసిపిలోకి మరో ఎమ్మెల్యే..

టిడిపి కి మాజీ కేంద్ర‌ మంత్రి గుడ్ బై చెప్పారు. ఎంపి టిక్కెట్ ఆశించి భంగ‌ప‌డ్డ ఆయ‌న టిడిపిలో ప‌డిన ఆవేద‌న వివ‌రి స్తూ పార్టీ వీడుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. అదే విధంగా క‌ర్నూలు జిల్లా కోడుమూరు లో 2014 ఎన్నిక‌ల్లో వైసిపి గెలిచి టిడిపిలోకి వెళ్లిన మ‌ణిగాంధీ తిరిగి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసిపి లో చేరారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FNCpim

Related Posts:

0 comments:

Post a Comment