నెల్లూరు: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమల్లో ఉంది. అయినప్పటికీ.. తెలుగుదేశం పార్టీ నాయకులు అవేమీ పట్టించుకోవట్లేదని, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి భారీగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఓటర్లకు పంచడానికి సిద్ధం చేసిన సైకిళ్లను వాళ్లు పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నెల్లూరులో చోటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HeuCvO
నెల్లూరులో సైకిళ్ల పంపిణీ! వాటిపై చంద్రబాబు ఫొటో: అడ్డుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలు
Related Posts:
Coronavirus: కరోనా విరుగుడుకు మందు కనిపెట్టాం, బెంగళూరు వైద్యులు, కేంద్రం ఓకే అంటే ?బెంగళూరు: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి వ్యాధి విరుగుడుకు ప్రపంచ వ్యాప్తంగా ఔషదం కనిపెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్… Read More
కరోనావేళ వింత జననం: అది చూస్తూనే అందరికీ షాక్..!అస్సాం: కొద్ది రోజుల క్రితం తెలంగాణలో రెండు తలల గొర్రె పుట్టింది. అది ఆరోగ్యంగా కూడా ఉన్నింది. తాజాగా అలాంటి ఘటనే అస్సాంలో చోటుచేసుకుంది. అయితే ఇక్కడ … Read More
కరోనా నియంత్రణపై సీఎం జగన్ సమీక్ష ..టెస్ట్ లలో ఫస్ట్ ప్లేస్ లో ఏపీఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా నియంత్రణా చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ ర… Read More
ఆర్బీఐ జాబితాతో బట్టబయలు.. అందుకే బీజేపీ ఆ విషయం దాచిందన్న రాహుల్ గాంధీ..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రుణాల ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి 50 మందితో కూడిన జాబితాను విడుదల చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించా… Read More
కరోనా తెలంగాణ నుంచి సూపర్ తెలంగాణ వరకు..! గణనీయంగా తగ్గిన కేసులు..!నేడు ఆరు మాత్రమే..!హైదరాబాద్ : ఒక్క అడుగు.. కరోనా మహమ్మారిపై విజయం సాధించేందుకు తెలంగాణ రాష్ట్రం ఒక్క అడుగు దూరంలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభ… Read More
0 comments:
Post a Comment